Slider సినిమా

దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఇకలేడు

#director

ఆర్యన్ రాజేష్ హీరోగా మూవీ మొఘల్ డా: డి.రామానాయుడు నిర్మించిన “నిరీక్షణ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ (49) అకాల మరణం చెందారు. “సీతారామ్”గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్… శ్రీకాంత్ తో “శత్రువు”, నవదీప్ తో “నటుడు” చిత్రాలకు దర్శత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “రెక్కి” విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేసిన సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని “జంగారెడ్డిగూడెం”.

Related posts

మహాధర్నాకు వెళుతున్న ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు

Satyam NEWS

జనసేన అధినేత పర్యటన కు ముందు గానే జగన్ ప్రభుత్వం అలెర్ట్

Satyam NEWS

Danger: భారత్ లో భావ ప్రకటనాస్వేచ్ఛకు భంగం

Satyam NEWS

Leave a Comment