27.7 C
Hyderabad
April 30, 2024 07: 52 AM
Slider హైదరాబాద్

సేఫ్ సైడ్: కరోనా పట్ల ఆందోళన అవసరం లేదు

kaleru padma

కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గోల్నాకా కార్పొరేటర్ కాలేరు పద్మ అన్నారు. డివిజన్ లోని అన్నపూర్ణ నగర్ లో జిహెచ్ ఎంసి డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, మెడికల్ అధికారి హేమలత లతో కలిసి కరోనా పై రూపొందించిన కర పత్రాలను ఆమె ప్రజలకు అందించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులు ఆర్కే బాబు, భరత్ రాజ్, వినోద్, దివ్య, సంతోష్, ఉమాదేవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దిశ జాగృతి యాత్ర: ప్ర‌లోభాల‌కు..వ్యామోహాల‌కు ప‌డి పోకండి…!

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆగస్టులో ప్రత్యక్ష కార్యాచరణ

Satyam NEWS

గ్రహణ కాలంలో మూతబడిన సింగోటం ఆలయం

Satyam NEWS

Leave a Comment