కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గోల్నాకా కార్పొరేటర్ కాలేరు పద్మ అన్నారు. డివిజన్ లోని అన్నపూర్ణ నగర్ లో జిహెచ్ ఎంసి డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, మెడికల్ అధికారి హేమలత లతో కలిసి కరోనా పై రూపొందించిన కర పత్రాలను ఆమె ప్రజలకు అందించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులు ఆర్కే బాబు, భరత్ రాజ్, వినోద్, దివ్య, సంతోష్, ఉమాదేవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
previous post