31.2 C
Hyderabad
May 3, 2024 00: 12 AM
Slider వరంగల్

తెలంగాణ ప్రజా సేన, నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ కి సన్మానం

#mulugu

నేషనల్ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని ములుగు లో తెలంగాణ ప్రజా సేన, నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ డాక్టర్, సామాజిక సేవకుడు పోరిక రవీందర్ కు సన్మానం జరిగింది. డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపి ఆయనను శాలువాతో సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రవీందర్ వృత్తి పరంగా ప్రవృత్తి పరంగా ములుగు జిల్లాలో సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సేన జాతీయ అధ్యక్షులు బొమ్మ కంటి రమేష్ వర్మ, నేస్తం  ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తెలంగాణ ప్రజా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క రాజు లతో పాటు  అలువాల సదానందం, సామర్ల గణేష్,అజయ్, దినాకర్ తదితరులు పాల్గొన్నారు.      

Related posts

ఎంపి రఘురామరాజుపై బూతులతో వైసీపీ నేత దాడి

Satyam NEWS

మార్చి 27న 2కె, 5కె రన్

Sub Editor 2

భయంతో ఎమ్మెల్యేలు

Murali Krishna

Leave a Comment