33.7 C
Hyderabad
April 29, 2024 02: 38 AM
Slider గుంటూరు

గోడదూకిన డొక్కా ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ

#Dokka Manikyavaraprasad

శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం స్వల్పంగా పెరిగింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో గైర్హాజరైన అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంది.

దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కౌన్సిల్ లో 13కు పెరిగింది. తెలుగుదేశం పార్టీకి 27 స్థానాలు ఉన్నాయి. ఇందులో ముగ్గురు అటు ఇటుగా ఉన్నందున తెలుగుదేశం పార్టీకి నికరంగా 24 మంది సభ్యులు ఉంటారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ కు నేటి సాయంత్రం 3.30 గంటలకు వెలగపూడి లోని అసెంబ్లీ లెజిస్లేచర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల పత్రాన్ని అందచేశారు.

Related posts

అన్ని రంగాలలో మహిళలే ముందంజలో ఉండాలి

Satyam NEWS

గొప్ప గొప్ప పనులు చేస్తున్నా అపనిందలు వేస్తున్నారు

Satyam NEWS

శివోహం: కిటకిటలాడుతున్న కడప జిల్లా శైవక్షేత్రాలు

Satyam NEWS

Leave a Comment