39.2 C
Hyderabad
May 3, 2024 13: 11 PM
Slider జాతీయం

అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం..

ఎటువంటి ఆకాంక్షలు లేకుండా అక్టోబర్ 18 నుండి దేశీయ విమాన కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చాలా వరకు వ్యాక్సిన్ వేయించుకోవడం, కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రయాణికుల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

గతంలో 85 శాతం సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు. తాజా ఉత్తర్వులతో విమానాల్లో వంద శాతం ప్రయాణికులను అనుమతించనున్నారు. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి.

Related posts

రైతుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Satyam NEWS

నూతన విద్యావిధానంపై హర్షం వ్యక్తం చేసిన తపాస్ జుక్కల్

Satyam NEWS

యువరాజు కేటీఆర్ రాక… పోలీసుల ఓవర్ యాక్షన్

Satyam NEWS

Leave a Comment