42.2 C
Hyderabad
May 3, 2024 16: 29 PM
Slider ఆధ్యాత్మికం

పెరిగిన ద్వారకా తిరుమల ఆలయ ఆదాయం

#dwarakatirumala

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల  శ్రీవేంకటేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. 23 రోజులకు గాను స్వామివారి హుండీ ఆదాయం నగదు రూపంలో 2 కోట్ల 12 లక్షల 87వేల 585 రూపాయలు వచ్చింది.

అదే విధంగా బంగారం 414 గ్రాములు, వెండి 7 కేజీల 420 గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి జి వి సుబ్బారెడ్డీ చెప్పారు.

వీటితో పాటు పాత 1000 రూపాయల నోట్లు 4 500 రూపాయల నోట్లు 42 పలు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని కూడా సుబ్బారెడ్డి వెల్లడించారు.

Related posts

పూతలపట్టు పాల డైరీలో అమ్మోనియా లీక్

Satyam NEWS

సీనియర్ సిటిజన్స్ కు సహకరిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బెతీ సుభాష్ రెడ్డి

Satyam NEWS

వైసిపి నాయకుల అక్రమాలకు అంతే లేదా?

Satyam NEWS

Leave a Comment