23.7 C
Hyderabad
May 8, 2024 06: 26 AM
Slider జాతీయం

మళ్లీ కంపించిన రాజధాని ఢిల్లీ

#earthquake

ఢిల్లీలో మంగళవారం మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.5గా నమోదైంది. న్యూఢిల్లీకి పశ్చిమాన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం లోతు భూమి ఉపరితలం నుంచి ఐదు కిలోమీటర్లు లోతుగా ఉంది. ప్రస్తుతం ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు.

Related posts

సంక్రాతి ఎఫెక్ట్ :పంతంగి టోల్ గేట్ వద్ద 2 కి.మీ మేర నిలిచిన వాహనాలు

Satyam NEWS

మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌రేప్

Bhavani

త్వరలోనే ముసారంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment