ఢిల్లీలో మంగళవారం మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.5గా నమోదైంది. న్యూఢిల్లీకి పశ్చిమాన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం లోతు భూమి ఉపరితలం నుంచి ఐదు కిలోమీటర్లు లోతుగా ఉంది. ప్రస్తుతం ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు.
previous post