హైదరాబాద్ నగర మాజీ మేయర్ ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్టలోని స్వయంభు వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి చెంతలో ఘనంగా నిర్వహించారు. రామంతపూర్ కార్పొరేటర్ గంధం జోష్నా నాగేశ్వరరావు గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి