బీదర్ నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సులో దారుణం చోటుచేసుకుంది. బస్సులో కొందరు దుండగులు పోలీసులమంటూ ఓ మహిళ బ్యాగ్ను చెక్ చేసి బ్యాగ్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయంటూ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
previous post