కన్న తండ్రే కొడుకును హతమార్చిన ఘటన విశాఖపట్నంలో నేడు జరిగింది. విశాఖ పెందుర్తి చినముషిడీవాడ లోని సత్య నగర్ లో ఈ దారుణం జరిగింది.
మృతుడు మార్చేంట్ నేవి ఉద్యోగి అని తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
కన్న తండ్రే కొడుకును హతమార్చిన ఘటన విశాఖపట్నంలో నేడు జరిగింది. విశాఖ పెందుర్తి చినముషిడీవాడ లోని సత్య నగర్ లో ఈ దారుణం జరిగింది.
మృతుడు మార్చేంట్ నేవి ఉద్యోగి అని తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.