31.2 C
Hyderabad
May 2, 2024 23: 10 PM
Slider విజయనగరం

సెప్టెంబర్ 22,23 తేదీలలో ఎస్ఐ శారీరిక ధారుడ్య పరీక్షలు…!

#harikrishna

పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం జోన్ కు  సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అర్హత సాధించిన అభ్యర్ధులకు  విశాఖపట్నం, కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో  2023 ఆగస్టు 25వ తేది నుండి  దేహదారుడ్య  పరీక్షలు జరుగుతున్నాయి. గత నెల   ఆగస్ట్ 25 వ తేది నుండి ఇప్పటి వరకు దేహదారుడ్య పరీక్షలకు హాజరు కాని ఎస్సై అభ్యర్దులు సెప్టెంబర్ 23 వ తేదిన హాజరు కావచ్చన్నారు…విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ. ఇప్పటివరకు హాజరుకాని మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 22న హాజరు కావచ్చునని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ తెలిపారు.

Related posts

మనీలాండరింగ్ కేసులో మరో బాలివుడ్ బ్యూటీ

Satyam NEWS

కడప నగరంలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన

Satyam NEWS

దుబాయ్ లో భారీ వర్షంతో జన జీవితం అతలాకుతలం

Satyam NEWS

Leave a Comment