19.7 C
Hyderabad
December 2, 2023 05: 15 AM
Slider విజయనగరం

సెప్టెంబర్ 22,23 తేదీలలో ఎస్ఐ శారీరిక ధారుడ్య పరీక్షలు…!

#harikrishna

పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం జోన్ కు  సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అర్హత సాధించిన అభ్యర్ధులకు  విశాఖపట్నం, కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో  2023 ఆగస్టు 25వ తేది నుండి  దేహదారుడ్య  పరీక్షలు జరుగుతున్నాయి. గత నెల   ఆగస్ట్ 25 వ తేది నుండి ఇప్పటి వరకు దేహదారుడ్య పరీక్షలకు హాజరు కాని ఎస్సై అభ్యర్దులు సెప్టెంబర్ 23 వ తేదిన హాజరు కావచ్చన్నారు…విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ. ఇప్పటివరకు హాజరుకాని మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 22న హాజరు కావచ్చునని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ తెలిపారు.

Related posts

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Bhavani

దశదినకర్మకు ఆర్ధిక సాయం అందించిన కాంగ్రెస్ నేత

Satyam NEWS

రెండు రోజుల పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!