క్లిష్ట సమయంలో కీలక సేవలు అందిస్తున్న మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నేడు పులిహోర పాకెట్స్ అందచేశారు. మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ మురారి, కార్యక్రమంలో పాల్గొని కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రకాష్ ధనాన్ని వాళ్ళ, అంకిత్ ధనాన్ని వాళ్ళ కార్మికుల కు పులిహోర పాకెట్స్ అందచేశారు. లాక్ డౌన్ చేయడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చునని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తెలియజేశారు.