28.2 C
Hyderabad
April 30, 2025 06: 53 AM
Slider ముఖ్యంశాలు

వలస కార్మికులకు ఆదుకున్న అటవీ శాఖ

forest department

లాక్ డౌన్  నేపథ్యంలో పనులు లేకపోవడంతో సొంత ఊరికి బయలు దేరిన వలస కూలీలను వరంగల్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ MJ అక్బర్ ఆదుకున్నారు. కాలినడకన మధ్యప్రదేశ్ కు వెళ్లిపోతున్న వారిని కరీంనగర్ సమీపంలో వారిని అటవీ శాఖ సిబ్బంది చూసి సమాచారం అందించడంతో అక్బర్ తక్షణమే స్పందించారు.

వారికి నచ్చచెప్పి అక్కడే ఉండాల్సిందిగా కోరారు. కరీంనగర్ సమీపంలో ఉన్న కార్మికులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను అటవీశాఖ అధికారులు అందించారు.

Related posts

కార్మిక వర్గ ఐక్యత తోనే మోడీకి ముకుతాడు : సీఐటీయూ

Satyam NEWS

బిబిసి పై కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసన

mamatha

వేతనాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!