42.2 C
Hyderabad
May 3, 2024 16: 51 PM
Slider ముఖ్యంశాలు

కరోనాతో ఒకే రోజు నలుగురు జర్నలిస్టుల మృతి

#BuraRamesh

కరోనా వ్యాధితో అకాల మరణం పొందిన జర్నలిస్టుల సోదరులకు రాజన్న సిరిసిల్లా జిల్లా టీయూడబ్ల్యూజే వేములవాడ ప్రెస్ క్లబ్ (హెచ్ 143) ఘన నివాళి అర్పించింది.

కరోనా మహమ్మారితో నేడు ఒకే రోజు నలుగురు జర్నలిస్ట్ లు మరణించారని రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా తెలిపారు.

ఇది ఎంతో బాధాకరమని ఆయన అన్నారు.

మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ మరణించిన జర్నలిస్టులకు ఆత్మ శాంతి కలగాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

అకాల మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

Related posts

మద్యం అమ్మకాల వల్లే పెరుగుతున్న కరోనా

Satyam NEWS

కల్వకుర్తిలో కారు బేకారా ?

Satyam NEWS

మతమార్పిడులు అరికట్టేందుకు టిటిడి ముందడుగు

Satyam NEWS

Leave a Comment