Slider విశాఖపట్నం

మద్యం అమ్మకాల వల్లే పెరుగుతున్న కరోనా

#MLA Vasupally Ganesh

రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచి విచ్చలవిడిగా మద్యం అమ్మడం వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువ అయిందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మద్యం వల్ల కరోనా విలయతాండవం చేస్తుందని సామాజిక దూరం పాటించకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన అన్నారు.

విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో  మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ తీరు పై విరుచుకు పడ్డారు. ఒక్క విశాఖ లోనే మొన్న  1049 నిన్న 646 కేసులు వచ్చాయని కరోనా కంట్రోల్ చేయటం లో  ప్రభుత్వం విఫలమైందని  ఆయన అన్నారు.

Related posts

ఇండియా జింబాబ్వే టూర్ T20 ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కు

Satyam NEWS

అనాధ వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు

Satyam NEWS

మేనకా గాంధీ అనుచిత వ్యాఖ్యలకు పశువైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!