28.7 C
Hyderabad
April 28, 2024 03: 16 AM
Slider ఆధ్యాత్మికం

నంది హనుమంతు వాహనాలపై రాజరాజేశ్వర స్వామి

#Vemulawada

రాజన్న సిరిసిల్లా జిల్లా లోని వేములవాడలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి.

ఎనిమిదవ రోజు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి వార్లు నంది, హనుమంతు వాహనాలపై విహరించారు.

అంతరాలయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు.

Related posts

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

Bhavani

పెద్దపల్లి జిల్లాలో దారుణం

Bhavani

మేడ్ ఫర్ ఈచ్ అదర్: జర్మనీ జూలియా సికింద్రాబాద్ స్వర్ణాకర్

Satyam NEWS

Leave a Comment