రామంతాపూర్ శ్రీనగర్ కాలనీ లో జరిగిన గ్యార్మీ ఉత్సవాలకు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలీల్ పాష ఆధ్వర్యంలో గ్యార్మీ ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమం లో మెహమూద్ ,ఖదీర్ ,హస్మత్ ,భాస్కర్ ,జంగ రెడ్డి ,షావుకాద్ ,షానవాజ్ సోను పాల్గొన్నారు.