29.7 C
Hyderabad
May 2, 2024 03: 38 AM
Slider హైదరాబాద్

గ్యార్మీ ఉత్స‌వాల‌కు హాజ‌రైన ఎంపీఆర్‌

#garmyfestival

రామంతాపూర్‌ శ్రీనగర్ కాలనీ లో జ‌రిగిన గ్యార్మీ ఉత్స‌వాల‌కు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్య‌క్షుడు మంద‌ముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలీల్ పాష ఆధ్వ‌ర్యంలో గ్యార్మీ ఉత్స‌వాలు జ‌రిగాయి.  కార్యక్రమం లో  మెహమూద్  ,ఖదీర్ ,హస్మత్ ,భాస్కర్ ,జంగ రెడ్డి ,షావుకాద్ ,షానవాజ్ సోను పాల్గొన్నారు.

Related posts

అటవీ, రెవిన్యూ భూముల సమస్య పరిష్కరించాలి

Bhavani

జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను పరామర్శించిన మంత్రి హరీష్

Bhavani

Alter crops: రైతు వేదికలతో పెనుమార్పులకు శ్రీకారం

Satyam NEWS

Leave a Comment