37.2 C
Hyderabad
April 30, 2024 12: 07 PM
Slider హైదరాబాద్

చివ‌రి రోజు అమిత్‌షా ప్ర‌చారం

amithshah

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చివ‌రి రోజైన ఆదివారం బీజేపీ త‌ర‌ఫున ఆ పార్టీ అగ్ర‌నేత‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన‌నున్నారు. ఈ మేర‌కు బీజేపీ పార్టీ నుంచి ఆయ‌న ప్ర‌చార షెడ్యూల్ విడుద‌లైంది. ఆదివారం ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన వెంట‌నే చార్మినార్ వ‌ద్దనున్నభాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి అనంత‌రం ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కార్యాల‌య వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.


ఓ వైపు శ‌నివారం యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌చారంలో పాల్గొన్న విష‌యం తెలిసిందే.

Related posts

ఫ్యాక్ట్-చెక్ పుస్తకం విడుదల చేసిన హైకోర్టు న్యాయమూర్తి

Bhavani

వివేకా హత్య సమాచారం జగన్ భారతికి ముందే తెలుసు

Satyam NEWS

కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు పక్కా

Satyam NEWS

Leave a Comment