25.2 C
Hyderabad
May 8, 2024 08: 49 AM
Slider గుంటూరు

కాలి పట్టీ పోవటంతో బాలిక ఆత్మహత్య

suicide

కాలిపట్టి పోగొట్టుకుందని తల్లి మందలించటంతో మనస్తాపం చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘ‌ట‌న గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. టమాటాలో ఎలుకల మందు కలుపుకొని బాలిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెంలో ఈ ఘటన జరిగింది. తొమ్మిదేళ్ళ బాలిక ప్రభుత్వ పాఠశాలలో 4 వ తరగతి చదువుతోంది.

Related posts

జిల్లా స్థాయి ఖోఖోలో ఐగ్రో విద్యార్ధుల ప్రతిభ

Satyam NEWS

మనసుకి సంగీతం, ఆటలు శారీరక అభివృద్ధికి అవసరం

Satyam NEWS

కలెక్టర్ కావాలన్న యువతి స్వప్నానికి అన్నపురెడ్డి అప్పిరెడ్డి చేయూత

Satyam NEWS

Leave a Comment