కాలిపట్టి పోగొట్టుకుందని తల్లి మందలించటంతో మనస్తాపం చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. టమాటాలో ఎలుకల మందు కలుపుకొని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెంలో ఈ ఘటన జరిగింది. తొమ్మిదేళ్ళ బాలిక ప్రభుత్వ పాఠశాలలో 4 వ తరగతి చదువుతోంది.
previous post