30.7 C
Hyderabad
April 29, 2024 06: 45 AM
Slider ముఖ్యంశాలు

బిజెపి యువ నాయకత్వంలో గోవా సమగ్రాభివృద్ధి

Goa CM

భారతీయ జనతా పార్టీ యువ నాయకత్వంలో గోవా రాష్ట్రం అత్యంత వేగంగా పురోగమిస్తున్నదని ఆల్ ఇండియా బిజెపి మైనారిటీ మోర్చా నాయకుడు షేక్ రహ్మతుల్లా అన్నారు. ఆయన గోవాలో ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ను కలిశారు. గోవాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూశానని రాష్ట్రంలో ఎంతో పురోగమిస్తున్నదని ఆయన అన్నారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ను ఆయన శాలువ కప్పి సన్మానించారు.

Related posts

క్లీన్, స్మార్ట్ అండ్ సేఫ్ కొల్లూరు డబుల్ బెడ్ రూమ్స్

Satyam NEWS

కారు,ఆర్టీసీ బస్సు ఢీ…నలుగురు మృతి

Bhavani

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

Satyam NEWS

Leave a Comment