భారతీయ జనతా పార్టీ యువ నాయకత్వంలో గోవా రాష్ట్రం అత్యంత వేగంగా పురోగమిస్తున్నదని ఆల్ ఇండియా బిజెపి మైనారిటీ మోర్చా నాయకుడు షేక్ రహ్మతుల్లా అన్నారు. ఆయన గోవాలో ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ను కలిశారు. గోవాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూశానని రాష్ట్రంలో ఎంతో పురోగమిస్తున్నదని ఆయన అన్నారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ను ఆయన శాలువ కప్పి సన్మానించారు.
previous post