26.7 C
Hyderabad
May 3, 2024 08: 17 AM
Slider జాతీయం

నో ఇష్యూ:షిరిడీ అంశంలో ప్రభుత్వ జోక్యం ఉండదు

govt not patri shirdi issue

సాయిబాబా జన్మ భూమి కర్మ భూమి అంటూ ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రకటనలు చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.షిరిడి సాయిబాబా జన్మస్థలం విషయంలో తలెత్తిన వివాదంపై శివసేన వెనక్కి తగ్గింది. ఇకపై సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని పేర్కొనబోమని, వివాదం సృష్టించే ఉద్దేశం తమకు లేదని పార్టీ పేర్కొంది. శిరిడీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నిన్న సమావేశమయ్యాయి.

అనంతరం శివసేన నేత కమలాకర్ కోతే మీడియాతో మాట్లాడారు. శిరిడీ సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని ఇకపై పేర్కొనరాదని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో కొత్త వివాదాలకు చోటు లేదని, ఇక ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్టేనని స్పష్టం చేశారు. సీఎంతో చర్చలపై సంతృప్తి చెందినట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు.ఇక షిరిడీలో బంద్ లు ఇండవని జరిగిన దానికి భక్తులకు క్షమాణాలు చెబుతున్నట్లు షిరిడి ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు తెలిపారు.

Related posts

డాక్టర్ అప్పయ్య ను ములుగు డి ఎం హెచ్ ఓ గా కొనసాగించాలి

Satyam NEWS

ప్రొటెస్టు: టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా తుక్కుగూడాలో బంద్

Satyam NEWS

చర్లపల్లి ఈసీ నగర్‌ లో ఈసీఐఎల్‌ సొసైటి స్థలం కబ్జాకి యత్నం

Satyam NEWS

Leave a Comment