రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ఎం.ఎల్.సి.వాకాటి నారాయణ రెడ్డి, జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ , డిఐజి ఇంచార్జ్ వెంకటరమణా రెడ్డి, డిజి బాబ్జి, అర్బన్ ఎస్.పి. వెంకటప్పలనాయుడు , ఎయిపోర్ట్ డైరెక్టర్ ఎస్.సురేష్, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, డిప్యూటి కమాండెంట్ శుక్ల , బిజెపి ప్రతినిధులు విష్ణువర్దన్ రెడ్డి , చామంచి శ్రీనివాస్ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా స్వాగతం పలికారు.
previous post