35.2 C
Hyderabad
May 1, 2024 02: 52 AM
Slider మహబూబ్ నగర్

బీచుపల్లి శ్రీ ఆంజ‌నేయ దేవాల‌యంలో హనుమద్ వ్రతం

Hanu

జోగులంబ గద్వాల జిల్లాలోని 44 నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన గల బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రతం సందర్భంగా హనుమాన్ రక్షణ కంకణంకు నది స్నానాలతో శాస్త్రోక్తంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామి వారి రక్షణ కంకణం భక్తులకు ఇచ్చారు. ఇంకా అన్నదానం నిర్వహించారు. ఆంజనేయ స్వాముల 41 దినముల మాల విరమణ ఇరుముడులు స్వామివారికి సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు ప్రహ్లాద చారి, మారుతి చారి, ఉమ్మడి జిల్లా అర్చకుల సంఘం అధ్యక్షుడు సందీప్ ఆచారి, మద్వ ఆచారి, ఈవో రామన్ గౌడ్, వాల్మీకి పూజారులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

High alert: టెర్రర్ లింక్ కారణంగా పిఎఫ్ఐ పై నిషేధం  

Satyam NEWS

హుదూద్ ఇల్లుకు కరెంట్ నీరు సౌకర్యం కల్పించాలని

Satyam NEWS

ఖతార్ పాలకుడితో ప్రధాని మోదీ టెలిఫోన్ చర్చలు

Bhavani

Leave a Comment