42.2 C
Hyderabad
May 3, 2024 16: 05 PM
Slider హైదరాబాద్

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Hope foundation

లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తారా నగర్ లో నిరుపేదలకు బియ్యం, కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ ఏ సి పి కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 200 మందికి సరుకులు పంపిణీ చేశారు. ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐలు వెంకటేష్, మహమ్మద్ పాషాలు కొండా విజయ్ కుమార్ తో కలసి పేదలకు నిత్యావసర వస్తువుల కిట్ లు అందచేశారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, నవీన్, మారం వెంకట్, శాంతి భూషణ్ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ నియోజకవర్గ మదాసి కురువలతో ఎల్లేని ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS

వి ఎస్ యూ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుక

Bhavani

పుట్టిన రోజు సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రభుదాస్‌

Satyam NEWS

Leave a Comment