38.2 C
Hyderabad
May 2, 2024 20: 48 PM
Slider రంగారెడ్డి

హుమాన్ రైట్స్ కౌన్సిల్ రంగారెడ్డి అధ్యక్షుడుగా రామ్మోహన్

#HumanRights

హుమన్ రైట్స్ కౌన్సిల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా వాజీద్నగర్ గ్రామానికి చెందిన బండి రామ్మోహన్ ను నియమించినట్లు వాజీద్నగర్ సర్పంచ్ అనుయ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ సంస్థలో గ్రామానికి చెందిన వ్యక్తికి అవకాశం రావడం అభినందనీయమన్నారు.

జాతీయ స్థాయి డైరెక్టర్ ప్రెసిడెంట్ ఆనంద్, నేషనల్ హుమన్ రైట్స్ లీగల్ అడ్వైజర్ కార్తీక్ నియమక పత్రాన్ని అందుకున్నట్లు వారు తెలిపారు. ఆయన నియామకం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

బకాయిలు ఇప్పించండి

Sub Editor 2

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రదీప్ ని అభినందించిన రాచకొండ సీపీ

Satyam NEWS

Generic Medicines For Diabetes In India

Bhavani

Leave a Comment