38.2 C
Hyderabad
April 29, 2024 21: 51 PM
Slider గుంటూరు

కాజ గ్రామంలో భార్యా భర్తల ఆత్మహత్య

kaja village

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు. కాజ గ్రామంలోని పుల్లయ్య నగర్ లో నివాసం ఉండే పోలిశెట్టి పూర్ణచందర్రావు, పోలిశెట్టి లక్ష్మి అనే దంపతులు సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల భాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మంగళగిరి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Related posts

మల్టి జోన్ 1లో 16 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

Bhavani

గంజాయి మత్తుకు బానిసై జీవితాలు నాశనం

Satyam NEWS

సమాచార హక్కు రక్షణ చట్టం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment