26.7 C
Hyderabad
May 3, 2024 10: 06 AM
Slider నిజామాబాద్

పసుపు పై రాష్ట్రం ప్రతిపాదిస్తే కేంద్రం మద్దతు ధర

#ArvindDharmapuriMP

పసుపు పంట కు కేంద్రం మద్దతు ధర ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నదని, దీని కి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించడం లేదని ఎంపీ ఆర్వింద్ ఆన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని కంఠేశ్వర్ వద్ద గల రేషన్ షాపులో కేంద్రం ఇచ్చిన కిలో కందిపప్పు,  బియ్యంను ఆయన నేడు పంపిణీ చేశారు.

లాక్ డౌన్ లో కేంద్రం రాష్ట్రానికి ఐదు కిలోల బియ్యం తో పాటు కంది పప్పు అందజేసిందన్నారు.  రైతులు కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితులలో నానా ఇబ్బందులు పడుతుందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా వినియోగించుకోవడంలేదని ఆయన  విమర్శించారు.

Related posts

కల్వకుంట్ల కుటుంబానికి లక్షల కోట్ల ఆస్థులేకడివి

Bhavani

మండలి ఎన్నికల్లో కూడా ఓటర్ల కొనుగోలు దురదృష్టకరం

Satyam NEWS

సమాజ సేవలో ముందున్న పిఆర్ టియు ఉపాధ్యాయ సంఘం

Satyam NEWS

Leave a Comment