27.7 C
Hyderabad
May 15, 2024 04: 37 AM
Slider హైదరాబాద్

ఆటవిడుపు కూడ ఉంటే శరిరకంగా దృఢత్వంతో ఉంటారు

#Dr. Rambabu

ఉద్యోగ భాధ్యతతో పాటు ఆటవిడుపు కూడ ఉంటే శరిరకంగా దృఢత్వంతో ఉంటామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంట్మాలజీస్ట్ డాక్టర్ రాంబాబు అన్నారు. మంగళవారం అంబర్పేట సర్కిల్ డిఎంసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అంబర్పేట్ సర్కిల్ ఎంట్మాలజీ సిబ్బందికి క్రికేట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఎంట్మాలజీస్ట్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన ఎంట్మాలజీ సిబ్బందికి బహుమతులు ప్రధానం చేశారు.

హిమాయత్ నగర్, గోల్నాక, అంబర్పేట, నల్లకుంట టీమ్లు ఆడగా నల్లకుంట టీమ్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ ఉద్యోగులు తమ ఉద్యోగ నియామకాల్లో వరి భాధ్యత ఎంతో ప్రాధాన్యత నిర్వహిస్తున్నారని తెలిపారు. అప్పడప్పుడ క్రీడరంగల్లో పాల్గొన్నడం వల్ల ఉత్సాహంతో ఎలాంటి ట్రేస్ ఉండదన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంట్మాలజీస్ట్ దుర్గాప్రసాద్, ఏఎంసీ ప్రవీణ్ కుమార్, ఎఈ అంబిక, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జ్ఞానేశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం అధికారులు, ఈఎఫ్ఏలు రాఘవేంద్ర, వెంకటయ్య, నరేందర్ రెడ్డి, కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి

Bhavani

విద్యార్థులపై కుల వివక్ష చూపుతున్న ప్రిన్సిపాల్

Bhavani

మేళ్ళచెరువు మహాశివరాత్రి జాతరలో మొదటిసారిగా రికవరీ వ్యాన్ విధులు

Satyam NEWS

Leave a Comment