29.7 C
Hyderabad
May 2, 2024 04: 07 AM
Slider ముఖ్యంశాలు

రచయిత గంగాడి సుదీర్ ను అభినందించిన మంత్రి వేముల

విశేష ప్రాచుర్యం పొందిన కథా సంపుటి ఇగురం రచయిత గంగాడి సుదీర్ ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. గురువారం నాడు మర్యాదపూర్వకంగా హైదరాబాద్ లో మంత్రిని కలిసిన రచయితతో వేముల మాట్లాడారు.

ఇగురం అనే పదం తెలంగాణలో జనబాహుళ్యంలో ఉన్న స్వచ్ఛమైన తెలంగాణ యాసకు సంబంధించిందని, ఇగురం పదం ఎంత ప్రాచుర్యమో సుధీర్ రాసిన పుస్తకం అంతే ప్రాచుర్యం పొందడం సంతోషమన్నారు. మొదటి ముద్రణ జనాల్లోకి వెళ్ళిన విధంగానే త్వరలో రాబోయే రెండో ముద్రణ కూడా ప్రాచుర్యం పొందాలని మంత్రి ఆకాంక్షించారు.

Related posts

రాజంపేట చెయ్యరు వరద బాధిత కుటుంబానికి జనసేన సాయం

Satyam NEWS

ప్రమాదంలో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

Satyam NEWS

ఫర్ ట్రీట్మెంట్:పుట్టపర్తిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని

Satyam NEWS

Leave a Comment