37.2 C
Hyderabad
April 26, 2024 21: 51 PM
Slider ప్రకాశం

వాసిరెడ్డి జయశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు అన్నదానం

#poorfeeding

వాసిరెడ్డి జయశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని సూర్య శ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 55 మంది నిరుపేదలకు, వృద్దులకు, దివ్యంగులకు 2 5కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.

అనంతరం 100 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ సలహాదారు మండవ సుబ్బారావు మాట్లాడుతూ నిజమైన పేదలకు సహాయం అందినపుడే జయశ్రీ గారి ఆత్మకి శాంతి కలుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి 70వేలు రూపాయలు సహాయం అందించిన కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ సయ్యద్ సహనాజ్, ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భాష, నంబూరి శ్రీరాములు పాల్గొన్నారు.

Related posts

నెల్లూరులో కిడ్నాప్ సృష్టించిన కలకలం

Satyam NEWS

నవంబర్ 18న దిల్ రాజు రిలీజ్ చేస్తున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘మసూద’

Bhavani

భూ వివాదాల కేంద్ర బిందువు తిరుపతిపై కీలక నిర్ణయం

Satyam NEWS

Leave a Comment