ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్ కు సిద్ధమవుతున్న విద్యార్థులకు మరో కానుక అందబోతున్నది. జేఈఈ అడ్వాన్స్ కు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత ఉత్సాహంగా పరీక్షకు సిద్ధమయ్యే అవకాశం ఇది.
ఈ పరీక్షపై విద్యార్థుల సందేహాలు తీర్చేందుకుగానూ 100 పేజీల ప్రత్యేక అనాలసిస్ పుస్తకాన్ని రూ. 250 కే అందించనున్నట్లు (పోస్టల్ ఛార్జ్ రూ. 50 అదనం) ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు. ఇందులో పరీక్షల నుంచి కౌన్సెలింగ్ వరకు అన్ని అంశాలపై సూచనలు, సలహాలు ఉన్నాయన్నారు.
పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? ఎన్ని మార్కులకు కటాఫ్ ఉంటుంది? ఎన్ని మార్కులు సాధిస్తే సీటు వస్తుంది? గత ఏడాది ఏ ఐఐ టీలో ఏ ర్యాంక్ వరకు కటాఫ్ అయింది? తదితర సందేహాలను నివృత్తి చేసేలా ఈ పుస్తకం ఉంటుంది.
2014 నుంచి 2019 మధ్య కాలంలో జేఈఈ అడ్వాన్స్ ఫలితాల వివరాలు, మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు.
వెబ్ వెర్షన్ లోనూ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. పుస్తకం కావాలనుకునే విద్యార్థులు Google Pay 98490 16661 చెల్లించి (లేదా) K.Lalith Kumar A/c 917010083845923, Axis Bank, Rd.10, Jublieehills Branch, Hyderabad, IFSC Code :UTIB0003386 కు చెల్లించి పొందవచ్చన్నారు.