34.2 C
Hyderabad
May 14, 2024 21: 55 PM
Slider చిత్తూరు

ఐఐటీ జేఈఈ ఫోరం ఇండియా ఎడిషన్ బుక్ లెట్

lalit

ఐఐటీ జేఈఈ ఫోరం -ఇండియా ఎడిషన్ బుక్ లెట్ ను జనసేన తిరుపతి నియోజకవర్గం ఇంచార్జి కిరణ్ రాయల్ ఆవిష్కరించారు. 2014-2019 మధ్య కాలంలోని ఆరు సంవత్సరాల జేఈఈ(అడ్వాన్స్డ్ ) సమాచార విశ్లేషణ ఇందులో ఉంటుంది. ఈ పుస్తకాన్ని సంక్రాంతి సందర్భంగా తిరుపతి మార్కెట్ లోకి విడుదల చేసారు.

ఈ సందర్భం గా కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఈ పుస్తకం ఐఐటీ ఔత్సాహికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని  తెలియచేసారు. ఈ పుస్తకంలోని సమాచారం, రచయిత  కె.లలిత్ కుమార్ విశ్లేషణ, అంశాలను వివరించిన తీరు ఆసక్తికరంగా ఉందన్నారు. విద్యార్థుల ర్యాంకులు, సీట్లు కేటాయింపు, కట్ ఆఫ్ మార్కులు, తదితర సమాచారాన్ని అందించడం అభినందనీయమని ఆయన అన్నారు.

Related posts

నులి పురుగుల మందు సరఫరా కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

వైసీపీలో 22 మందికి టిక్కెట్లు గల్లంతు?

Bhavani

పల్నాడు ప్రాంతంలో ఇక మెరుగైన వైద్య సౌకర్యాలు

Satyam NEWS

Leave a Comment