కొల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని సోమశిల గట్టు నుండి ఇష్టానుసారంగా వందల టిప్పర్ల మట్టిని రియల్ వెంచర్లకు తరలిస్తున్నారని కొందరు సమాచారం ఇస్తున్నారు. పైగా పట్టా భూమి నుండి మట్టి తరలిస్తున్నామని చెబుతున్నారు అంటా.అంతే కాదు అధికారులకు అందరికి తెలుసు అని నిర్వాహకులు అంటున్నారంట…. మరి ఇది ఎంత వరకూ నిజమో రెవెన్యూ అధికారులు ఒక సారి అక్కడికెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని ప్రజలు అంటున్నారు. అధికారుల నుండి అనుమతులు వుంటే అభ్యాంతరం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించాలని అంటున్నారు.
previous post