40.2 C
Hyderabad
May 2, 2024 15: 39 PM
Slider వరంగల్

లిక్కర్ మఠాష్: గుడుంబా స్థావరాలపై దాడులు

illicit liquir 01

తరిగొప్పుల మండల కేంద్రము లోని గొల్లకుంట కాలనీలో అబ్కారీ శాఖ అధికారి డి.శరత్ కుమార్ తన సిబ్బంది గుడుంబా స్థావరాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 80 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకంను ధ్వంసం చేశారు. దానితో పాటు 2 లీటర్లా గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా భూక్యా శంకర్ అనే  గుడుంబా తయారీ దారుడు ఉన్నాడని కనుగొని వెతకగా అతను పరారయ్యాడు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు అబ్కారి శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో ఆబ్కారీ శాఖ ఎస్సై శరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రవిప్రసాద్, ఈసీ రాజ్‌కుమార్, ఈసీ.ఏ రవీందర్ పాల్గొన్నారు.

Related posts

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గేంచేంతవరకు జనసేన పోరాటం ఆపదు

Satyam NEWS

ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియురాలి కోసం ఆత్మహత్య

Satyam NEWS

ప్రహరీ గోడకు కీర్తి సిమెంట్ పరిశ్రమ వారి విరాళం

Satyam NEWS

Leave a Comment