కడప జిల్లా నందలూరు మండలం కొనాపురం లో శనివారం అక్రమంగా తయారు చేసిన 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి వారి సిబ్బంది....
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని ఎక్సయిజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిడుగురాళ్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేయగా ఈ నేరం బయటకు వచ్చింది....
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నదిరా వ్యాపారాలు బంద్ చేయండిరా అని చిలక్కు చెప్పినట్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. లాక్ డౌన్ అంటే హాలిడే అనుకుంటున్నారు. ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు తప్ప ఇళ్లలో ఉండటం లేదు....
మద్య నిషేధం పై పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పడమే గానీ వాస్తవంగా మద్యం ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరులో మద్యం సీసాలు లభ్యం అయ్యాయి. పోలీసులు...
తరిగొప్పుల మండల కేంద్రము లోని గొల్లకుంట కాలనీలో అబ్కారీ శాఖ అధికారి డి.శరత్ కుమార్ తన సిబ్బంది గుడుంబా స్థావరాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 80 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకంను...