చంద్రయాన్-3 విజయవంతం, దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లు అన్నారు చందమామపై భారత్ అడుగుపెట్టిందీ చంద్రయాన్ 3 ప్రయోగంలో అద్భుతం చేసింది చంద్రుడు దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశం గా సరికొత్త చరిత్ర సృష్టించిందని దేశం కోసం ఇస్రో శాస్త్ర వేత్తలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించిన ఇస్రో శాస్త్ర వేత్తలకు, అధికారులకు ఈ సందర్బంగా వారు అభినందనలు తెలిపారు.
previous post