డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ (డీడీసీ) వైస్ చైర్పర్సన్ జాస్మిన్ షాను తొలగించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాశారు. రాజకీయ ప్రయోజనాల కోసం షా తన పదవిని దుర్వినియోగం చేశారని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఈ విషయంలో సీఎం ఆదేశించేంత వరకు ఆ పనిలో కొనసాగవద్దని కూడా డీడీసీ వైస్ చైర్మన్ జాస్మిన్ షా ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పించవద్దని ఆదేశించారు. ఆయన కార్యాలయానికి సీల్ వేశారు.
previous post
next post