ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. సింగరాయకొండ మండలం హనుమాన్ నగర్ లో ఒంటరిగా ఉన్నమహిళ ను అతికిరాతకంగా హత్యా చేసి కొందరు దొంగలు నగలు దోచుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఒంగోలు డి.ఎస్.పి, పోలీస్ సిబ్బంది, క్లూస్ టీమ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
previous post