42.2 C
Hyderabad
April 26, 2024 16: 27 PM
Slider ప్రకాశం

ఒంటరి మహిళ గొంతుకోసం నగలదోపిడి

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. సింగరాయకొండ మండలం హనుమాన్ నగర్ లో ఒంటరిగా ఉన్నమహిళ ను అతికిరాతకంగా హత్యా చేసి కొందరు దొంగలు నగలు దోచుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఒంగోలు డి.ఎస్.పి, పోలీస్ సిబ్బంది, క్లూస్ టీమ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Related posts

పటిష్ట భద్రత తో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఉప ఎన్నికలు

Satyam NEWS

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా స్ట్రెయిన్‌ కలకలం

Satyam NEWS

రెండు కోరికలు తీర్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు

Bhavani

Leave a Comment