తెలగ, బలిజ, కాపు సంఘాల జేఏసీ దక్షిణ భారతదేశం కన్వీనర్ దాసరి రాముని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం గుంటూరు లోని రాము స్వగృహంలో పరామర్శించారు. తుంటి ఆపరేషన్ చేయించుకున్న దాసరి రాము త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలగ,బలిజ, కాపు సామాజిక వర్గాల వారికి దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ దాసరి రాము ఎనలేని సేవలను అందించారన్నారు.
next post