32.2 C
Hyderabad
May 9, 2024 20: 46 PM
Slider వరంగల్

విద్యుత్ షాక్ తో జవాన్ మృతి

#jawan

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం లోని శ్రీరామ్ నగర్ లో విషాదం నెలకొంది. విద్యుత్తు షాక్ తో ఐటీబీపీ జవాన్ మనోజ్ కుమార్ మృతి చెందాడు. ఇంట్లోని కూలర్ లో నీళ్లు నింపుతుండగా షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఇటీవలే సెలవులపై ఇంటికి వచ్చాడు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Bhavani

తెలంగాణలో ప్రారంభం అయిన రాత్రి కర్ఫ్యూ

Satyam NEWS

ప‌ఠాన్‌లో స‌రైన శ‌రీర ఆకృతి కోసం శాయ‌శ‌క్తులా కృషి చేసిన షారుఖ్‌

Bhavani

Leave a Comment