37.2 C
Hyderabad
May 6, 2024 12: 47 PM
Slider ప్రత్యేకం

కిడ్నీ బాధితురాలికి జర్నలిస్టుల ఆర్ధిక సాయం

#mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ఇందిరా నగర్ లో ఊట్ల సత్యవతి అనే మహిళ రెండు కిడ్నీలు చెడిపోవటం తో ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా తన  వైద్య ఖర్చులకు సాయం అందించాలని కోరింది. ఈ నేపథ్యంలో స్థానిక జర్నలిస్టులు బాపనపల్లి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావు, మద్దెల కిషోర్ లు తమ మిత్రుల సహకారంతో బాధితురాలికి సోమవారం రూ.5 వేలు ఆర్ధిక సాయం అందజేశారు.ఈ నగదును వారు ఇందిరా నగర్ లోని బాధితురాలి నివాసానికి వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

నేరాల అదుపునకు.. నిఘా నేత్రాలు ఉపయోగకరం

Satyam NEWS

అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు జైలు శిక్ష

Bhavani

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment