38.2 C
Hyderabad
May 2, 2024 21: 19 PM
Slider ముఖ్యంశాలు

వైసీపీ ప్రభుత్వం ఉన్నా మాకు న్యాయం జరగలేదు

#YSSunitha

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడికే న్యాయం జరుగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి, దారుణ హత్యకు గురైన వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె.

రెండు సంవత్సరాలు కావస్తున్నా తన తండ్రి హంతకులను పట్టుకోలేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు.

తన తీవ్ర నిరసన తెలిపేందుకు ఆమె నేడు  సీబీఐ అధికారులను కలిశారు.

ఇంతవరకు ఎవరు హత్యచేసారో తెలియలేదు, వైసీపీ అధికారంలో ఉన్నా మాకు న్యాయం జరుగలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

రష్యా అతి పెద్ద యుద్ధ నౌకను ముంచేసిన ఉక్రెయిన్

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

Sub Editor

పీడీఎస్ సరుకు అక్రమ సరఫరా ను అడ్డుకున్న విజయనగరం బీజేపీ

Satyam NEWS

Leave a Comment