38.2 C
Hyderabad
April 28, 2024 20: 32 PM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గోరేటి జంగయ్య

#kalwakurthycongress

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గోరేటి జంగయ్య కు  శుక్రవారం  ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చంద్ రెడ్డి నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గోరేటి జంగయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన చల్లా వంశీ చందర్ రెడ్డి కి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డికి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల శ్రీనివాస్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ గౌడ్ రవీందర్ రెడ్డి అయ్యో శేఖర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్ర బిజెపి: వ్రతం చెడ్డినా కూడా ఫలితం దక్కలేదు

Satyam NEWS

27 న భారత్‌ బంద్‌ ను జయప్రదం చేయాలి: అఖిలపక్షం పిలుపు

Satyam NEWS

ఏపీలో ‘నాట్ బిఫోర్ మీ’ పాలన

Satyam NEWS

Leave a Comment