29.7 C
Hyderabad
May 2, 2024 06: 38 AM
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్

#kanganaranowt

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కంగనాకు వేదపండితులు ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు కంగనా రనౌత్ కు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. సాంప్రదాయ దుస్తులతో కంగనా తిరుమల గిరిపై ఆకట్టుకున్నారు. కంగనాకు చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు క్యూలు కట్టారు.

Related posts

తిరుమల బోర్డులో తెలంగాణకు పెద్దపీట

Satyam NEWS

చౌడవాడ ఘటన పునరావృతం కాకుండా చూడండి..

Satyam NEWS

సర్దార్ పాపన్న 372వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్

Satyam NEWS

Leave a Comment