42.2 C
Hyderabad
May 3, 2024 18: 23 PM
Slider ఆంధ్రప్రదేశ్

కన్నా కంప్లయింట్: జగన్ వ్యక్తిగత కక్ష తీర్చుకున్నారు

kanna laxminarayana

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటున్నారని బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతీకారంతో తీసుకువచ్చిన ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ అంశాన్ని పరిశీలించమని ఆయన లేఖలో కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను తిరస్కరించాలని కోరినట్లు లేఖలో కన్నా పేర్కొన్నారు.

Related posts

పులివెందుల నుంచి వచ్చిన కారులో పుట్టల కొద్దీ బంగారం

Satyam NEWS

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై వేటు

Satyam NEWS

కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment