31.2 C
Hyderabad
May 3, 2024 02: 36 AM
Slider ఆధ్యాత్మికం

29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

kartika-parva-deepotsavam

తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 29వ తేదీ ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జ‌రుగ‌నుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలు వెలిగిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.

Related posts

మొదలైన మేడారం వనదేవతల దర్శనం..

Sub Editor

కలియుగ అపర కర్ణుడు కొంకపాక వెంకటేశ్వర ఇకలేరు

Satyam NEWS

ట్రిబ్యూట్: కర్మయోగి పి వి నరసింహారావు

Satyam NEWS

Leave a Comment