38.2 C
Hyderabad
May 3, 2024 19: 55 PM
Slider ఆధ్యాత్మికం

కేదార్ నాధ్ స్పటిక లింగం.. అక్కడ….ప్రత్యక్షం….!

#Kedanath

శివుడి స్పటిక లింగం ఎక్కడుంటుందీ అంటే కేదార్ నాధ్ లోని అని ఎవ్వరిని అడిగినా చెబుతారు. అటువంటి స్పటిక లింగం ప్రతిష్టబడింది…ఏపీలో. ఉత్తరాంధ్ర లోని విజయనగరం లోని ఎస్వీఎన్ నగర్ లో పశుపథినాథ్ దేవాలయంలో శారదా సేవా సంఘం చే ఆ స్పటిక లింగం ప్రతిష్టించబడింది.

ప్రతీ ఏటా కార్తీక మాసంలో ని అన్ని సోమవారాలలో ఆ పశుపథినాథ్ దేవాలయంలో శివలింగానికి అభిషేకం నిర్వహించేవారు. ఈ ఏడాది కార్తీక మాసం నాల్గో సోమవారం సందర్భంగా సాయంత్రాంగం ఆరుగంటలకు దీపాలతో ప్రత్యేక పూజ జరిగింది.

అరగంట సేపు..కేదార్ నాధ్ లో లాగానే ఈ పశుపథినాథ్ దేవాలయం లో ప్రతిష్టింపబడిన స్పటిక లింగానికి విశేష పూజలు జరిగాయి. ఈ మేరకు శారదా సేవా సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు..పశుపథినాథ్ దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. అలాగే దేవాలయంలో ప్రతిష్టంపబడిన ద్వాదశి జ్యోతిర్లింగాలకు కూడా..విశేష పూజలు జరిగాయి.

Related posts

సి విజిల్ యాప్ పై ప్రజల్లో అవగాహన

Satyam NEWS

రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్: 43 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ రాజు

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసులు ఎత్తివేసిన కోర్టు

Satyam NEWS

Leave a Comment