40.2 C
Hyderabad
May 2, 2024 17: 05 PM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్ట్ భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

#journalistbhagiratha

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భగా సీనియర్ జర్నలిస్టు భగీరధ రాసిన “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” అన్న పుస్తకానికి తెలుగు విశ్వవిదాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. గురువారం నాడు   ఉపాధ్యక్షులు టి.  కిషన్ రావు ఈ సమాచారాన్ని భగీరధకు తెలిపారు. జీవిత చరిత్ర విభాగంలో “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్”  పుస్తకాన్ని ఎంపిక చేసినట్టు కిషన్ రావు వెల్లడించారు.

ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 29న తెలుగు విశ్వవిద్యాలయం లో జరుగుతుంది. ఇప్పటికే  “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్”   పుస్తకానికి కమలాకర  కళాభారతి, ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ ఎన్.  టి .ఆర్ అవార్డులు లభించాయి. ఎన్ .టి .రామారావు నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం , ఎన్ .టి .ఆర్ శత జయంతి , ఎన్ .టి .రామారావు జీవితం మీద రాసిన ఈ పుస్తకానికి “ఎన్ .టి .ఆర్ . కీర్తి పురస్కారం లభిస్తుందని ఊహించలేదని భగీరథ ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

నేరస్తులను గుర్తిస్తున్న సిసి కెమెరాలు

Satyam NEWS

డాక్టర్ సుధాకర్ పైనా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీబీఐ

Satyam NEWS

నేరాలపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

Satyam NEWS

Leave a Comment