కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు రాత్రి హంస వాహనం పై ఒంటిమిట్ట కోదండ రామయ్య పురవీధులల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక కోలాటలతో బాజా భజంత్రీలతో భక్త జను కోలాహలం మధ్య ఒంటిమిట్ట పురవీధుల్లో శేష వాహనం పైన భక్తులకు దర్శనమిచ్చారు. టిటిడి అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.వివిధ రకాల రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో ఆలయ పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా భక్తులకు కనువిందు చేశాయి.
previous post