33.7 C
Hyderabad
April 30, 2024 00: 55 AM
Slider ప్రత్యేకం

బోట్ పెట్రోలింగ్ తో వలలను పట్టుకున్న కొల్లాపూర్ రేంజ్ అధికారి

#boatpetroling

అక్రమంగా వలలతో  మత్స్య సంపద తరలిస్తున్నారని సమాచారంతో  కొల్లాపూర్ అటవీశాఖ అధికారి శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో  మంగళవారం చీమల తిప్ప పరిసర ప్రాంతాల్లో బోట్ పెట్రోలింగ్  నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వలలను పట్టుకున్నారు.

వలలతో  అక్రమంగా మత్స్య  సంపదను తరలిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టమని, కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ శరత్ చంద్ర రెడ్డి హెచ్చరించారు. సీజ్ చేసిన 3 వలలలో ఒకటి పట్టువల,రెండు లైన్ వలలు  ఉన్నట్లు వారు తెలిపారు. . వారితో పాటు సెక్షన్ ఆఫీసర్ కే. సత్యనారాయణ, చింతలపల్లి సెక్షన్ అధికారి యం. వెంకటయ్య, బొల్లారం బీట్ ఆఫీసర్, బోటు సిబ్బంది పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

నిలిచిపోయిన ఈషా యోగా సెంటర్ కార్యక్రమాలు

Satyam NEWS

బ్రిటన్ ప్రధాని పదవి పై బుకీల రికార్డు స్థాయి బెట్టింగులు

Satyam NEWS

సిబిఐటి కాలేజీలో యోగా శిక్షణ

Satyam NEWS

Leave a Comment